ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏలూరులో ప్రజా సంఘాల నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 02:47 PM

కేంద్రంలో మోడీషా సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్ గ్యాస్ ధరలను రద్దు చేయాలని కోరుతూ.. ఏలూరులో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ, ఐఎఫ్టియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచంలో ముడుసమురు ధరలు పెరగకపోయినా అమాంతంగా ధరలు పెంచి ప్రజల ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలయ్యే విధంగా ప్రజలపై పెనుభారం మోపుతూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం అన్యాయమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa