ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పులు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 07:39 PM

ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ బుకింగ్ సమయాలను మార్పు చేస్తున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. కొత్త రూల్స్ ప్రకారం ఏసీ క్లాస్ టికెట్ తత్కాల్ బుకింగ్ సమయాన్ని 11 గంటలకు మార్చింది. అలానే నాన్ ఏసీ స్లీపర్, 2S టికెట్ల సమయాన్ని 12 గంటలకు మార్చింది. ఇక ప్రీమియం తత్కాల్ సమయాన్ని 10:30 గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.


తత్కాల్ టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?


 IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.


 ట్రైన్, క్లాస్ ఎంచుకోవాలి (ఏసీ/నాన్ ఏసీ)


 డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటాను సెలక్ట్ చేసుకోవాలి.


రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ బుకింగ్ వేళల్లో మార్పులు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa