ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్త లింగమయ్య కుటుంబానికి అండగా నిలిచిన వైసీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 04:50 PM

ఇటీవల రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి వైసీపీ కార్యకర్త మజ్జిగ లింగమయ్య కుటుంబాన్ని వైసీపీ నాయకులు పరామర్శించారు. పార్టీ తరఫున రూ. 5 లక్షల విలువైన చెక్ ను.
శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అందించారు. కార్యక్రమంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తండ్రి తోపుదుర్తి ఆత్మరామిరెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొని, లింగమయ్య కుటుంబానికి భరోసానిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa