ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

sports |  Suryaa Desk  | Published : Thu, Apr 17, 2025, 07:15 PM

ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అనంతరం మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవ్వనుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించారు. ముంబై పిచ్ బ్యాటర్లకు అనుకూలం. ఈరోజు వాంఖడేలో పరుగుల వరద పారనుంది.

తుది జట్లు..
ముంబై ఇండియన్స్‌: ర్యాన్ రికెల్టన్ (వికెట్‌కీపర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, కర్ణ్ శర్మ
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: రోహిత్ శర్మ, కార్బిన్ బాష్, అశ్వని కుమార్, రాజ్ బావా, రాబిన్ మింజ్


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్‌), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్‌లు: అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com