ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లల కోసం NPS వాత్సల్య యోజన పథకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 17, 2025, 09:35 PM

పిల్లల భవిష్యత్తు ఆదాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పథకాన్ని తీసుకొచ్చింది. పిల్లల కోసం NPS వాత్సల్య యోజన అనే పెన్షన్ పథకాన్ని 2024లో ప్రారంభించింది.
ఈ స్కీమ్‌లో కనీసం రూ.1000 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. 18 ఏళ్ల వరకు తల్లిదండ్రులు/గార్డియన్స్‌ పెట్టుబడి చేయాలి. ఆ తర్వాత పిల్లల అవసరాల కోసం 80% వరకు నగదును తీసుకోవచ్చు. పూర్తి వివరాలకు సమీప బ్యాంకును సంప్రదించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com