ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 02:24 PM

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గురువారంతో పోలిస్తే.. శుక్రవారం మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 250 పెరిగి.. రూ. 89,450కి చేరింది.
అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 270 పెరగడంతో.. రూ. 97,580కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 100 తగ్గి.. రూ.1,09,900 వద్ద కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa