ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘తమను ప్రభుత్వం ఆదుకోవాలి‘

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 04:24 PM

ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే కొత్త కుండలు కొనాల్సిందే. అలాంటిది నేడు అల్యూమినియం పాత్రలు వచ్చిన తర్వాత మట్టి కుండల వైపు చూసే వారే కరువయ్యారు.
పాలకొండ నియోజకవర్గంలో గతంలో కుమ్మరిపేటలో సుమారు 100 కుటుంబాలు మట్టి పాత్రల తయారీ ద్వారా జీవనం సాగించేవారు. నేడు ఈ పాత్రలు కొనేవారు లేక ఇటుకల తయారీ పని కోసం వలసలు పోతున్నామని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఉపాధి మార్గాలు చూపాలని వారు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa