కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు త్వరలో మరో తీపికబురు చెప్పనుంది. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పలుమార్లు వేదికలపై హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలఖరులోగా తల్లికి వందనం అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై మార్గదర్శకాలను రెండు, మూడు రోజుల్లో ప్రటించనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa