ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి దోపిడీ కేంద్రంగా మారింది : అంబటి రాంబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 04:05 PM

సీఎం చంద్రబాబు విధానాలతో ఏపీకి నష్టం జరుగుతోందని, అమరావతి ‘భ్రమరావతి’గా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ, 2014-19 మధ్య అమరావతిలో తాత్కాలిక భవనాలే నిర్మించారని, ఇప్పుడు మూడేళ్లలో రాజధానిని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. విభజన హామీలు అడగకుండా వరల్డ్ క్లాస్ రాజధాని మాటలు వల్ల మోసపోతారని చెప్పారు. మోదీ, చంద్రబాబు పరస్పర ప్రయోజనాల కోసం రాజధాని పేరుతో దోపిడీ చేస్తున్నారన్నారు.భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేకపోయారు అని మాజీమంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. మేము అన్ని వాస్తవాలు చెబుతున్నాం.. జగన్ అమరావతిని అభివృద్ధి చేద్దామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు.. చంద్రబాబు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు.. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు.. జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa