ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొంపల్లి ఉప్పర సగర సంఘం ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 04, 2025, 12:47 PM

కొంపల్లి మున్సిపల్ ఉప్పర సగర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన భగీరథ జయంతి కార్యక్రమంలో కొంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు. ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి ప్రజలకు వరంగా అందించిన మహా రుషి భగీరథ మహర్షి. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పెద్దబుద్దుల చంద్రశేఖర్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa