ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ దాడులు ఆపితేనే మేమూ ఆపుతాం.. పాక్ విదేశాంగ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 03:40 PM

భారత్.. పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ దాడులను నిలిపివేస్తే, తామూ ప్రతిదాడులను ఆపడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ మొదటి అడుగు వేయాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని అమెరికా అధికారులకు కూడా స్పష్టంగా వివరించినట్టు దార్ తెలిపారు. 
మరోవైపు, భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదులను నిర్మూలిస్తున్నట్టు తెలుస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa