ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మామిడి పండును తినే ముందు నీటిలో ఎందుకు నానబెట్టాలి..?

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Jun 02, 2025, 04:05 PM

మామిడి పండును తినే ముందు నీటిలో నానబెట్టడం అనేది కేవలం పాత ఆచారం మాత్రమే కాదు, శాస్త్రీయ ఆధారాలు, ఆరోగ్య పరంగా ఉపయోగకరం అని నిపుణులు చెప్తున్నారు. చెట్టు నుండి తీసిన మామిడి పండులో ఉండే పాల రసం తినే వారికి అలెర్జీలు, చర్మ సమస్యలు కలిగించే అవకాశముంది. అలాగే, మామిడి తొక్కలో ఉండే ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఖనిజాల శోషణను తగ్గిస్తుంది. మామిడిని 20-30 నిమిషాలు నీటిలో నానబెట్టడం వల్ల ఇవన్నీ తొలగిపోతాయట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa