ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IPL ట్రోఫీకి అందరికంటే ఎక్కువ అర్హుడు కోహ్లీనే: రజత్‌ పటీదార్‌

sports |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 03:34 PM

IPL 2025 ట్రోఫీకి అందరికంటే ఎక్కువ అర్హుడు విరాట్ కోహ్లీనే అని RCB కెప్టెన్ రజత్‌ పటీదార్‌ పేర్కొన్నారు. ఎందుకంటే 18 సీజన్లుగా కోహ్లీ ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడని ఆయన తెలిపారు. కోహ్లీ నుంచి నేర్చుకోవడానికి ఇది తనకు లభించిన గొప్ప అవకాశమని అన్నారు.ఈ విజయం తనకు, విరాట్‌ కోహ్లీకి, RCB జట్టు అభిమానులకు నిజంగా ఎంతో ప్రత్యేకమని రజత్‌ పటీదార్‌ వెల్లడించారు. RCB ఫ్యాన్స్ తమకు 18 సంవత్సరాలుగా మద్దతు ఇస్తున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa