ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్ నెలాఖరులోగా 3 లక్షల మంది పేదలకు ఇళ్ళు: మంత్రి పార్థసారధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 08, 2025, 06:57 PM

మంత్రి పార్థసారధి పేదలకు శుభవార్త చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ కొలిక్కి వచ్చిందని మంత్రి తెలిపారు. త్వరలోనే తప్పులు చేసిన వారిపై తగిన చర్యలు ఉంటాయని వెల్లడించారు. జూన్ చివరినాటికి 3 లక్షల మంది పేదలకు నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రబాబు దార్శనికతతో రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa