ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగమేశ్వర క్షేత్రాన్ని ముంచెత్తున్న వరద జలాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 12:07 PM

కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రాన్ని వరద జలాలు ముంచెత్తుతున్నాయి. ఎగువ రాష్ట్రాల నుంచి శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో బ్యాక్ వాటర్ ప్రదేశంలో వెలసిిన సంగమేశ్వరాలయం నెమ్మదిగా జలాధివాసానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆలయ పశ్చిమ ద్వారంలోని శివలింగాన్ని నదీజలాలు ముంచెత్తాయి. అదేక్రమంలో ఉతర మార్గం నుంచి నుంచి ఆలయ ప్రాంగంలోకి నదీ జలాలు ప్రవేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa