ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలపై గేమింగ్ యాప్.. చర్యలకు టీటీడీ ఛైర్మన్ ఆదేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 26, 2025, 08:03 PM

తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారంటూ రోబ్లాక్స్ కంపెనీపై జనసేన నేత కిరణ్ రాయల్.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన నాయుడు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. దైవ భక్తిని అదును చేసుకొని డాలర్స్ రూపంలో ఆన్‌లైన్‌లో వసూలు చేసినట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa