ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాధవరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 02:10 PM

ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం సచివాలయం పరిధిలో రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా బుధవారం ప్రారంభించారు. ఇంటింటికి కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ భవిష్యత్తులో ప్రజా సంక్షేమ పాలన ఎలా ఉంటుందో వివరించారు. పలువురు ప్రజలు ప్రభుత్వం నుండి పథకాలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa