ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మతపరమైన అంశాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు: భారత్

national |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 08:16 PM

దలైలామా వారసుడి ఎంపిక అంశంపై జోక్యం చేసుకోవడం తగదంటూ భారత్‌పై చైనా వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. ‘వారసత్వం గురించి ప్రస్తుత దలైలామా ప్రకటనకు సంబంధించిన నివేదికలు చూశాం. అటువంటి మతపరమైన అంశాల్లో భారత్ ఎప్పుడూ జోక్యం చేసుకోదు. దీర్ఘకాలంగా ఇదే వైఖరి కొనసాగిస్తోంది’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. భారత్‌లో అందరి మత స్వేచ్ఛను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa