ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటి యజమానిని చంపి.. బంగారం, నగలతో పరారైన పనిమనిషి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 10:28 AM

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన బొద్దులూరి వెంకట రామారావు(70) తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పనిలో పెట్టుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పనిమనిషి తన భర్త సహాయంతో రామారావు ముఖంపై దిండు పెట్టి చంపేసింది. గదిలో లైటు వేసి ఉండటంతో దగ్గరకు వెళ్లి తల్లి చూడగా కొడుకు మరణించాడు. పోలీసులు పనిమనిషిని నగలు, డబ్బుతో పట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa