ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 18, 2026, 10:43 AM

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజు శ్రీవారిని 69,049 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.57 కోట్లుగా నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa