ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా పర్యటనలో విదేశాంగ మంత్రి జైశంకర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 02:40 PM

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లో ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై చర్చించారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. షాంఘై సహకార సంస్థ అధ్యక్ష పదవికి చైనాకు మద్దతు ప్రకటించారు. భారత్‌-చైనా మధ్య అభిప్రాయాలు, దృక్పథాలపై చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు. కైలాస మానససరోవర్ యాత్ర పునఃప్రారంభంపై హర్షం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa