AP: ఈ నెల 29న తాడేపల్లిలో వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రజా సమస్యలు, పార్టీ కార్యాచరణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కాగా కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa