ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి భూమిపూజ: బాలకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 02, 2025, 02:45 PM

AP: అమరావతిలో ఆగస్టు 13న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆస్పత్రి నిర్మాణ ప్లాన్‌లు సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్.. బాలకృష్ణకు వివరించారు. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణం ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa