ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుక్క తెచ్చిన తంటా.. బ్లేడుతో గొంతుకోసుకున్న యజమాని

national |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 02:23 PM

AP: విజయనగరం జిల్లా రాజాంలో మంగళవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గాయత్రీ కాలనీలో ఓ వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క తరచూ పక్కింటికి వెళ్లి మలవిసర్జన చేస్తుండేది. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా ఇదే విధంగా చేయడంతో పక్కింటివారు కుక్క యజమానిని నిలదీశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కుక్క యజమాని బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa