ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్గదర్శుల పేరుతో ఎవరినీ బలవంతం చేయొద్దు: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 06:03 PM

AP: రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తీసుకొచ్చిన 'పీ-4' కార్యక్రమాన్ని ఆగస్టు19 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పీ4 కార్యక్రమంపై మంగళవారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదని నేతలు, అధికారులకు సీఎం సూచించారు. మార్గదర్శుల పేరుతో ఎవరినీ బలవంతం చేయొద్దని చంద్రబాబు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa