ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏనుగు ‘మాధురి’ తరలింపుపై స్పందించిన వంతారా

national |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 07:19 PM

మహారాష్ట్ర కొల్హాపూర్‌కు చెందిన ఏనుగు 'మాధురి' తరలింపు వివాదంపై వంతారా స్పందించింది. కోర్టు ఆదేశాలతోనే జామ్‌నగర్‌కి తరలించామని తెలిపింది. అనుమతిస్తే తిరిగి కొల్హాపూర్‌కు పంపేందుకు సిద్ధమని పేర్కొంది. మాధురి తరలింపుతో జైన మఠ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏనుగుకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తామన్న వంతారా, ఏన్‌క్లోజర్‌ రూపొందించి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటామంది. సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా ఈ అంశంపై స్పందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa