ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 30న కార్యకర్తలతో పవన్ భేటీ: నాదెండ్ల

national |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 07:33 PM

AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగస్టు 30న జనసేన కార్యకర్తలతో సమావేశం కానున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీలో 12.43లక్షల మంది సభ్యులు ఉన్నారన్నారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని మాజీ సీఎం జగన్ ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో అందరికంటే ముందు పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చించారని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa