ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది ఢిల్లీ ప్రజలపై జరిగిన దాడి: రేఖా గుప్తా

national |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 08:28 PM

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ వ్యక్తి బుధవారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రేఖా స్పందించారు. ‘ఇది కేవలం నాపై జరిగిన దాడి కాదు.ఢిల్లీ ప్రజలపై జరిగిన దాడి. ష్ట్రానికి సేవ చేయాలనే, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలనే మా సంకల్పంపైన జరిగిన పిరికిపంద ప్రయత్నం. ఈ ఘటన తర్వాత నేను షాక్‌కు గురయ్యాను. ప్రస్తుతం తేరుకున్నాను. త్వరలోనే అందరి ముందుకు వస్తా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa