ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తి కోసం భర్తను దారుణంగా చంపిన మహిళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 02:51 PM

AP: కర్నూలు జిల్లాలోని మద్దికేర మండలంలో ఓ భార్య ఆస్తి కోసం తన భర్తను దారుణంగా హతమార్చింది. వెంకటేష్, సరస్వతి భార్య భర్తలు. అయితే ఆస్తి విషయంలో వీరి మధ్య తరచూ గొడవలు జరిగివే. ఈ క్రమంలోనే ఆమె మూడు రోజుల ముందు భర్తను హత్య చేసి పరారైంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో గ్రామస్తులు వెళ్లి చూశారు. వెంకటేష్ విగతజీవిగా పడి ఉండటంతో షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే సరస్వతి పోలీసులకు లొంగిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa