ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉధృతంగా ప్రవహిస్తున్న యమున.. ఇళ్లల్లోకి వరద నీరు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 12:06 PM

హరియాణాలోని హత్నికుండ్‌ బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఢిల్లీలోని యమునా నది డేంజర్‌ మార్క్‌ దాటి ప్రవహిస్తోంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మంగళవారం తెల్లవారుజామున యమునా నది 205.33 మీటర్ల డేంజర్‌ మార్క్‌ దాటడంతో భారీ వరదలు సంభవిస్తాయని ఢిల్లీ సీఎం కార్యాలయం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలకు చేరుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa