ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం చారిత్రాత్మకమైంది: మంత్రి దుర్గేశ్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 05, 2025, 03:40 PM

AP: పన్ను వ్యవస్థను సులభతరం చేయడం కోసం జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. జీఎస్టీ శ్లాబుల సరళీకరణ.. పర్యాటక, సినిమా రంగాలకు ఊతమందిస్తుందని చెప్పారు. ఈ సంస్కరణలతో తక్కువ ధరల్లోనే వినోదం లభించనుందన్నారు. బడ్జెట్ ట్రావెలర్, దేశీయ టూరిజానికి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. 18 శాతం శ్లాబ్ పరిధిలోకి సినిమా ప్రొడక్షన్ సేవలు తేవడం వల్ల నిర్మాతలకు మేలు జరుగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa