ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీకి ప్రత్యేక రాజ్యాంగం ఉండి ఉంటుంది: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 12, 2025, 03:11 PM

AP: ఢిల్లీ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తనకు నటన నేర్పిన సత్యానంద్ ఎన్‌ఎస్‌డీ గురించి గొప్పగా చెప్పేవారు. ఏపీలో ఎన్‌ఎస్‌డీ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాం’ అని అన్నారు. ఈ క్రమంలో వైసీపీని విమర్శించారు. వైసీపీకి ప్రత్యేక రాజ్యాంగం ఉండి ఉంటుందని, అది తమ ప్రభుత్వ హయాంలో చెల్లదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa