ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో ఉండగా చూసిందని.. నానమ్మను చంపిన మనవరాలు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 03:01 PM

ప్రియుడితో ఉండగా చూసిందని ఓ యువతి నానమ్మను హత్య చేసిన ఉదంతం యూపీలో వెలుగు చూసింది. పల్లవి(21) అనే యువతి అర్ధరాత్రి వేళ ఇంట్లో తన ప్రియుడు దీపక్ తో ఏకాంతంగా గడిపింది. ఈ దారుణాన్ని యువతి నానమ్మ(75) చూసింది. దీంతో తమ ఈ విషయం బయట చెబుతుందేమోననే భయంతో వారిద్దరూ కలిసి ఆమెను గ్రైండింగ్ రాయితో తలపై కొట్టి, చంపేశారు. ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి ఈ హత్య చేసినట్లు పల్లవి నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజం ఒప్పుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa