ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ సంస్కరణలు పేదలకు మేలు: మంత్రి సత్యకుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 01:54 PM

జీఎస్టీ సంస్కరణలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసేలా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. జీఎస్టీ సంస్కరణలు ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో.. వస్తువుల ధరలు నియంత్రణలోకి వస్తాయని తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్ర ఎకానమీ గాడిన పడుతోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa