ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ సంస్కరణలతో రూ.8 వేల కోట్ల లబ్ధి: మంత్రి కేశవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 02:55 PM

 జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల లబ్ధి చేకూరనుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జీఎస్టీ సవరణ బిల్లును ఆయన శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీలో విప్లవాత్మక మార్పు జరిగిందని, ఆ ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. జీఎస్టీ లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపడుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa