ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తుల నిల్వకు ప్రోత్సాహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 12:28 PM

AP: బహిరంగ మార్కెట్‌లో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేవరకు పంట ఉత్పత్తులను నిల్వ చేయడాన్ని ప్రోత్సహించేందుకు గోదాముల నియంత్రణ, అభివృద్ధి సంస్థ కృషి చేస్తోంది. నిల్వ చేసిన సరుకుపై పూచీకత్తు లేకుండా రైతుకు గరిష్టంగా రూ.75 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఈ-కిసాన్ ఉపజ్ నిధి పథకం ద్వారా రైతులు ఆరు నెలల వరకు ఏదైనా నమోదిత గిడ్డంగిలో పంట నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ బాండు ఆధారంగా 7 శాతం వడ్డీకి పూచీకత్తు లేకుండా వెంటనే రుణం లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa