ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భిణిపై అత్యాచారం.. గర్భంలోనే కవల పిల్లలు మృతి!

national |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 03:00 PM

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కిథోర్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గర్భిణి స్త్రీపై ఒక వ్యక్తి దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె కడుపులోని ఉన్న కవల పిల్లలు చనిపోయారు. అతని చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు న్యాయం కోసం బాధితురాలి కుటుంబం ఎస్‌ఎస్‌పి కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa