ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి పార్టీలు బలపడాలి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 03:06 PM

 కూటమి పార్టీలు బలపడాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు తమవైపు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పింఛన్లు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చేసిన పనులు చెబితేనే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని మంత్రులు, నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమికి భారీ విజయం దక్కేలా శ్రమించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa