ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాంధ్రపై జగన్ ఫోకస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 12:05 PM

AP: ఉత్తరాంధ్రలో వైసీపీ బలం పెంపుపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో తీవ్రంగా వెనుకబడ్డ పార్టీ కాగా, తిరిగి పట్టు సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో జగన్ ఆదివారం ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహరచన, బలహీనతల పరిశీలన, స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa