AP: కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు కావొస్తోంది. కూటమిపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. కళ్లార్పకుండా చంద్రబాబు ప్రభుత్వం అబద్ధాలు చెప్తోంది. ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం కనిపిస్తోంది. చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేదు’ అని అన్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa