ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదుపుతప్పి ప్రజలపైకి దూసుకొచ్చిన ట్రక్కు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 16, 2025, 03:12 PM

రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్‌సమంద్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. కెల్వా గ్రామంలో వేగంగా వచ్చిన ఓ భారీ ట్రక్కు నియంత్రణ కోల్పోయి టీ స్టాల్‌లోకి దూసుకెళ్లింది. ట్రక్కు రోడ్డుపై ఉన్న బారికేడ్లను ఢీకొట్టడంతో టీ షాప్ వద్ద ఉన్న ప్రజలు వెంటనే అప్రమత్తమై దూరంగా పరుగెత్తారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి CCTVలో రికార్డ్ అయ్యాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa