ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరింది: హోంమంత్రి అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 01:54 PM

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ విజయవంతమైంది. ఈ ఆపరేషన్ ఫలితంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరుకుందని హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. కేంద్రకమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు హతం కావడం, పలువురు కేంద్ర కమిటీ సభ్యులు మరణించడంతో పాటు, మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ రావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్నతో సహా మొత్తం 208 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa