ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరుగు తినే సరైన సమయం: నిపుణుల సూచనలు

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 06:34 PM

పెరుగులో పోషకాలు సమృద్ధిగా ఉన్నా, దాన్ని తినే సమయం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం పూట పెరుగు తినడం జీర్ణక్రియను మెరుగుపరచి, పోషకాలు శరీరానికి బాగా అందుతాయని చెబుతున్నారు. అయితే, రాత్రిపూట, ముఖ్యంగా చలికాలంలో తినడం జలుబు, దగ్గు, కఫం సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. రాత్రి పెరుగు జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచి అజీర్ణం, మలబద్ధకాన్ని కలిగించవచ్చని పేర్కొన్నారు. మూత్రపిండ, లాక్టోస్ సమస్యలున్నవారు  పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు దాన్ని నివారించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa