ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 20 లక్షలతో సచివాలయ ఉద్యోగి పరార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 03:22 PM

AP: సచివాలయం ఉద్యోగి రూ.20లక్షల ఉద్యోగాలతో పరారయ్యారు. ఈ ఘటన వైయస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన విలేజ్ ఆర్టికల్చర్ అసిస్టెంట్ మల్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిగా గుర్తించారు. అయితే సబ్సిడీ విత్తనాలు, ఎరువుల కోసం రైతుల నుంచి తీసుకున్న రూ. 20 లక్షలతో పరారీ అయ్యారని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa