ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబంలో కలహాలు.. స్పందించిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌

national |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 11:43 AM

బిహార్‌ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో జరిగిన విభేదాలపై తొలిసారి స్పందించారు. ఇవి పూర్తిగా కుటుంబ అంతర్గత అంశాలని, త్వరలోనే పరిష్కరించుకుంటామని ఆయన తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేల సమావేశంలో తేజస్వీ యాదవ్ శాసనసభాపక్ష నేతగా ఎంపికయ్యారు. ఎన్నికల్లో తేజస్వీ చేసిన కృషిని లాలూ ప్రశంసించారు. కాగా, ఇదే సమయంలో రోహిణి ఆచార్య పార్టీ, కుటుంబం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తేజస్వీపై కీలక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa