ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నెరగాళ్ల వలలో ఎలక్ట్రికల్ డీఈఈ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 29, 2025, 11:28 AM

ఎలక్ట్రికల్ డీఈఈ సైబర్ క్రైమ్ మోసగాళ్ల వలలో చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనికేపాడు ప్రాంతానికి చెందిన ఒక యువకుడు విద్యుత్ సౌధంలో డీఈఈగా పని చేస్తున్నాడు. ఈ నెల 20న గుర్తు తెలియని వ్యక్తి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుండి ఫోన్ చేస్తున్నట్లు పేర్కొని, తనపై కేసు నమోదైందని బెదిరించి 30 లక్షల రూపాయల డిపాజిట్ చేయించుకున్నాడు. మోసపోయానని గ్రహించిన డీఈఈ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa