దేశవ్యాప్తంగా దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులు అంతరాయానికి గురవుతున్నాయి. ఈ క్రమంలో ఉమెన్స్ టీ20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయల్దేరిన విమానం, పూర్ విజిబిలిటీ కారణంగా అధికారులు విజయవాడకు దారి మళ్లించారు. ఈ నెల 21, 23 తేదీల్లో శ్రీలంకతో మ్యాచ్ల కోసం మహిళా జట్టు విశాఖకు చేరుకోవాల్సి ఉంది. మరోవైపు, విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన విమానం కూడా పొగమంచు కారణంగా రద్దైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa