ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధురాలికి ఇచ్చిన మాట కోసం.. పవన్‌ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 11:44 AM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామాన్ని సందర్శించారు. YCP పాలనలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతోనే ఈ దాడులు జరిగాయని బాధితులు ఆరోపించారు. అప్పట్లో పవన్ కల్యాణ్ బాధితులకు అండగా నిలిచారు. దీంతో ఎన్నికల్లో గెలిచాక మళ్లీ వస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆయన బుధవారం ఇప్పటం చేరుకున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa