ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా అణు పరీక్షలపై అమెరికా ఆరోపణలు

international |  Suryaa Desk  | Published : Tue, Feb 24, 2026, 06:36 PM

అమెరికా, రష్యా అణు ఒప్పందం ముగియడంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఐరాస ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ క్రిస్టోఫర్, 2020లో చైనా బీజింగ్‌లో అణు పరీక్షలు నిర్వహించిందని ఆరోపించారు. గల్వాన్ ఘర్షణల సమయంలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి చైనా ఈ పరీక్ష చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా అణు పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa