నిడదవోలు పట్టణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేశ్ గురువారం ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. సభ్యత్వం ద్వారా రూ. 5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కలుగుతుందని, తద్వారా కార్యకర్త కుటుంబానికి ఆర్థిక రక్షణ అందుతుందని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa